Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్నాం.. ఇక అవినీతికి వ్యాక్సిన్ వేయాలి: కమల్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (14:15 IST)
Kamal Haasan
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.. సినీ లెజెండ్ కమల్ హాసన్. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్ వేసేశామని.. అవినీతికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం వుందన్నారు. భారత్‌లో కరోనా కేసులు కోటిని దాటిన నేపథ్యంలో తొలి విడతగా వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది.
 
ప్రస్తుతం రెండో విడతగా వృద్ధులు, రాజకీయ ప్రముఖులకు వ్యాక్సిన్ వేస్ ప్రక్రియ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు. 
 
తన కోసమే కాకుండా.. ఇతరుల కోసం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు చెప్పారు. కరోనా నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిపోయిందని.. అవినీతిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్‌ను వేయాల్సి వుందని చెప్పారు. ఇందుకు వచ్చే నెల జరగబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments