Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికలు.. ఎంజీఆర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ.. కలిసొస్తుందా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:17 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలందూర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ ఆరవ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం ఇవాళ కమల్ రెండవ దశ ప్రచారం మొదలుపెట్టనున్నారు. 
 
మంగళవారం ఆయన కోవిడ్ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని అలందూర్ స్థానాన్ని కమల్ ఎన్నుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1967 నుంచి 1976వరకు ఈ స్థానం ఎంజీఆర్ ఆధీనంలో ఉంది. అప్పట్లో ఈ స్థానాన్ని పరంగిమలై నియోజకవర్గంగా పిలిచేవారు. 
 
కమల్ ముందు నుంచీ తన ప్రచారంలో ఎంజీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో దాదాపు పది శాతం ఓట్లు పోలయ్యాయి. మార్చి ఏడో తేదీన మక్కల్ నీధి మయ్యం పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments