Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

ఐవీఆర్
గురువారం, 8 మే 2025 (19:34 IST)
భారతదేశం-పాకిస్తాన్ (India Pakistan war) మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తను వెళ్లబోతున్నట్లు కె.ఎ.పాల్ (KA Paul) వెల్లడించారు. ఇటీవలే ఈ విషయంపై అమెరికాలోని 9 మంది అగ్ర నాయకులతో మంతనాలు జరిపాననీ, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
 
ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద వున్న నాది అని అన్నారు. టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందనీ, ఆపరేషన్ సింధూర్ ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తనవంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు. గతంలో కూడా పలు యుద్ధాలను నిలుపుదల చేయడం కోసం దౌత్యం చేసినట్లు చెప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments