Webdunia - Bharat's app for daily news and videos

Install App

''చాయ్ పే చర్చ'' అవసరం లేదు-''ఆవు''పై చర్చ కావాలి: సింధియా

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (15:37 IST)
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో యువజన కాంగ్రెస్ మత అసహనంపై ఆందోళన బాట పట్టింది. ఓ వైపు లోక్ సభలో అసహనంపై చర్చ జరుగుతుండగానే, ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఆందోళన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముందు ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ వల్లే దేశంలో అసహనం పెరిగిందని విమర్శించారు. 'చాయ్ పే చర్చ' అవసరం లేదని, 'ఆవు'పై చర్చ కావాలని పేర్కొన్నారు. దేశంలో జరుపుకునే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాలీలో అలీ, రంజాన్‌లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments