Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీలో దళితులు చేరితే.. ఫారిన్ లిక్కర్ తాగొచ్చు.. బాగా తినొచ్చు: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:09 IST)
కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆర్మీలో చేరితో.. రమ్ము, మంచి భోజనం లభిస్తాయని అధవాలే కామెంట్స్ చేశారు. అయితే రాందాస్ అథవాలే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దళితులు దేశరక్షణలో పాలుపంచుకోవాలని, దేశంకోసం ఎటువంటి త్యాగానికైనా దళిత యువకులు ముందుంటారు కనుకే రిజర్వేషన్‌కు డిమాండ్ చేస్తున్నామని అధవాలే స్పష్టం చేశారు. దళితులు చౌకబారు మద్యానికి బానిసలవతున్నారని.. అలాకాకుండా ఆర్మీలో చేరితో మంచి భోజనంతో పాటు రమ్ము అందుబాటులో వుంటాయని సూచించారు. అయితే రాందాస్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వున్నాయని.. దళితులంతా మద్యానికి వ్యసనపరులుగా వున్నారనే అర్థం వచ్చేలా అధవాలే చేసిన కామెంట్స్‌‌ వున్నాయని పలువురు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments