Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత ఇన్ఫెక్షన్.. 40 ఆవులు మృతి..

Webdunia
సోమవారం, 18 జులై 2022 (21:43 IST)
రాజస్థాన్‌, పాకిస్థాన్‌కు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోని ఆవులకు వింత ఇన్ఫెక్షన్ కలకలం సృష్టించింది. జోధ్‌పూర్ గ్రామీణ ప్రాంతాలు, జైసల్మేర్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఆవులలో కనిపించిన ఇన్ఫెక్షన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
 
దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆవులు చనిపోయాయి. ఆవులకు అంటువ్యాధులు సోకి వేగంగా చనిపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
జోధ్‌పూర్‌లోని లోహవత్ పల్లి 2 గ్రామంలో గత రెండు-మూడు రోజుల్లో, ఈ అంటు వ్యాధి కారణంగా సుమారు 40 ఆవులు మరణించాయి.
 
ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.
 
ఈ ఇన్ఫెక్షన్ ఆవులలో అకస్మాత్తుగా వ్యాపిస్తుంది. అదే సమయంలో, చాలా ఆవులలో ఈ వ్యాధి కారణంగా, పుట్టబోయే ఆవు దూడలు కూడా కడుపులోనే చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments