Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణ అనుమతులపై జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ!?

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:25 IST)
కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా జయంతి నటరాజన్ ఉన్న సమయంలో మంజూరు చేసిన అనుమతులకు సంబంధించి ఆ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ చేపట్టనుంది. ఆమె పదవిలో ఉండగా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించి అయిదు కేసుల్లో ప్రాథమిక విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
 
ముఖ్యంగా గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని భావిస్తున్న సీబీఐ అతి త్వరలో ఆమెను ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జయంతి నటరాజన్ రాజీనామా చేసిన తర్వాత సీబీఐ ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 
 
దీనిపై సీబీఐ వర్గాలు స్పందిస్తూ.. తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను పరిశీలించామని, వాటి పత్రాలను సేకరించామని పేర్కొంటున్నాయి. ఆమె తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని తొలుత విచారించాలన్నది సీబీఐ అభిమతంగా తెలుస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments