Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ నుంచి జయలలిత వరకు అదే కంపెనీ.. ఆ శవపేటిక ప్రత్యేకత ఏంటో తెలుసా?

మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (12:04 IST)
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగా, ఈ శవపేటికలో ఉంచిన పార్థివదేహం మూడు నాలుగు రోజుల పాటు చెడిపోకుండా ఉంచడం దీని ప్రత్యేకత. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అండ్‌ హోమేజ్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.
 
ఈ పేటికలోపల 0 నుంచి 5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదు. ఈ శవపేటిక ప్రత్యేకత అని ఆ కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌, మనోరమ వంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది.
 
'జయలలిత కోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్‌, ఫ్రీజర్‌ బాక్స్‌ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది' అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పీఆర్‌ఎంఎం శాంతకుమార్‌ తెలిపారు. 1994లో పేటికలను తయారు చేసే లైసెన్సులు పొందిన తాము ఇప్పటివరకు 500 మంది ప్రముఖుల కోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చామని వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments