Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకేమైంది.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి మంత్రి పన్నీర్ సెల్వం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (11:12 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళనకు దిగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. 
 
జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ, పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన, మరో ఇద్దరు మంత్రులతో కలసి హడావుడిగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో జయలలిత నిచ్చెలి శశికళతో పనీర్ సెల్వం ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. 
 
మరోవైపు.. జయలలిత చికిత్స పొందుతున్న వార్డులోకి శశికళ మినహా మరెవరినీ అనుమతించడం లేదు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ నేతృత్వంలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరికాసేపట్లో పనీర్ సెల్వం మీడియాతో మాట్లాడతారని ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments