Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తం కుదిరింది.. రేపు ఉదయం 11 గంటలకు జయ ప్రమాణస్వీకారం..

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (15:49 IST)
అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి ముహూర్తం కుదిరింది. ఆమె శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుమారు 8 నెలల తర్వాత తొలిసారిగా శుక్రవారం రోజు ప్రజలకు దర్శనమిచ్చిన జయలలిత రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు.
 
సుదీర్ఘ కాలం తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన జయలలితను చూసి అభిమానులు ఒక్క సారిగా 'అమ్మ తిరిగొచ్చింది' పెద్దగా నినాదాలు చేశారు. అనంతరం ఆమె నేరుగా ఎంజీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆమె గవర్నర్‌ను కలిసి తన జాబితాను ఆయనకు సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments