Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?

ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (17:58 IST)
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల వదంతులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు దేశ విదేశీ వైద్య నిపుణులు చికిత్స చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ మహిళా నేత విశాలాక్షి నెడుంజెళియన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. విశాలాక్షి మరణవార్త తెలుసుకున్న జయలలిత.. ఆమె కుమారుడు మదివాణన్ వెల్లడించారు.  ఈ వార్త అన్నాడీఎంకే శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచింది 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments