Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ నుంచి జయలలిత వరకు అదే కంపెనీ.. ఆ శవపేటిక ప్రత్యేకత ఏంటో తెలుసా?

మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (12:04 IST)
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగా, ఈ శవపేటికలో ఉంచిన పార్థివదేహం మూడు నాలుగు రోజుల పాటు చెడిపోకుండా ఉంచడం దీని ప్రత్యేకత. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అండ్‌ హోమేజ్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.
 
ఈ పేటికలోపల 0 నుంచి 5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదు. ఈ శవపేటిక ప్రత్యేకత అని ఆ కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌, మనోరమ వంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది.
 
'జయలలిత కోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్‌, ఫ్రీజర్‌ బాక్స్‌ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది' అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పీఆర్‌ఎంఎం శాంతకుమార్‌ తెలిపారు. 1994లో పేటికలను తయారు చేసే లైసెన్సులు పొందిన తాము ఇప్పటివరకు 500 మంది ప్రముఖుల కోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చామని వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments