Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు 75 రోజుల చికిత్స రెండు కాళ్లు తొలగించారట.. సోషల్ మీడియాలో రచ్చ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితిత్తుల సమస్యతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యం అందించే దిశగా ఆమెకు రెండు కాళ్లను తొలగించారంటూ

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (13:55 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితిత్తుల సమస్యతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యం అందించే దిశగా ఆమెకు రెండు కాళ్లను తొలగించారంటూ ఒక వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

75 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం కార్డియాక్ అరెస్ట్ కారణంగా జయలలిత తుదిశ్వాస విడిచారు. అమ్మ మృతిపై పలు అనుమానాలున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సాక్ష్యంగా చూపిస్తూ ‘అమ్మ’ రెండు కాళ్లను తొలగించారని వార్తలొస్తున్నాయి. జయలలిత ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సమయంలో ఆమె ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమె మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను జయలలిత నెచ్చెలి శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. జయలలిత ఇంత కాలం ఉపయోగించిన కారులోనే నెచ్చెలి శశికళ ప్రయాణం మొదలైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments