Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధిపై అమ్మ పరువు నష్టం దావా: మురసొలి, ఆనందవికడన్‌లపై కూడా?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (10:48 IST)
తమిళనాడులో ఏడీఎంకే- డీఎంకేల మధ్య మళ్లీ వార్ ప్రారంభమైంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం దావా వేశారు. తమిళ వార పత్రిక ఆనంద వికడన్‌లో నాలుగేళ్ల జయలలిత పరిపాలనపై ప్రచురించిన వార్తల ఆధారంగా డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి దినపత్రిక అయిన మురసొలిలో ఓ వ్యాసం రాశారు. 
 
ఈ వ్యాసం సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వుందని ఆరోపిస్తూ.. ఆ పత్రిక సంపాదకుడు మురసొలి సెల్వం, కరుణానిధిపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. చెన్నై జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే సీఎం జయలలిత కీర్తిప్రతిష్టలను కించపరిచే విధంగా తీవ్రపదజాలంతో వ్యాసం ప్రచురించిన ఆనందవికడన్ సంపాదకులు, ప్రచురణ కర్తపై కూడా పరువునష్టం దావా దాఖలు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments