Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా ఘటన.. అఖిలపక్షానికి పిలుపునిచ్చిన కేంద్రం.. ప్రతీకారం కోసం..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:41 IST)
జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాద ఆత్మహుతి దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక విడుదల చేసింది. ఈ దాడికి ఆర్డీఎక్స్ వాడలేదని యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను వాడినట్లు పేర్కొన్నారు. క్వారీలలో పెద్దపెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆ పదార్ధాన్నే 320 కేజీల భారీ మొత్తాన్ని కారులో నింపుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ దుర్ఘటనలో తొలుత 43 మంది జవాన్లు దుర్మరణం చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం శనివారం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments