Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంటు తీసినా కసితో కుర్రాళ్లు... మెరీనా తీరంలో 6 గంటల తర్వాత ఇదీ సంగతి...(ఫోటోలు)

జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (19:53 IST)
జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను గురువారం నాడు నేరుగా విషయాన్ని ప్రధాని మోదీతో మాట్లాడి ఆర్డినెన్స్ జారీ అయ్యే విధంగా చూస్తానని చెప్పినా వారు వినడంలేదు. దీనితో చెన్నై మెరీనా తీరంలో విద్యుత్ నిలుపుదల చేశారు. ఫలితంగా అక్కడంతా చీకట్లు కమ్ముకున్నాయి. కానీ విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి కదలడంలేదు. తమ వద్ద వున్న సెల్ ఫోన్లు బయటకు తీసి టార్చ్ వేసి ఆందోళన చేస్తున్నారు. చూడండి ఆ ఫోటోలను...

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments