Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.. కేంద్రం :: జల్లికట్టుపై తుది తీర్పు వాయిదా

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (12:08 IST)
తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.
 
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహసక్రీడ జల్లికట్టు పోటీలను సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణకు అనుమతి కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం బంద్‌ను పాటిస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీతో సైతం తమిళనాడు పన్నీర్ సెల్వం సమావేశమయ్యారు. అయినా సమస్యకు పరిష్కారం లభించలేదు. 
 
ఈ నేపథ్యంలో.... జల్లికట్టు నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించాల్సిన తీర్పును మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినా తుది తీర్పును వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments