Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నెలల తర్వాత వడ్డీ రేట్లపై నోరు విప్పిన అరుణ్ జైట్లీ!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (11:32 IST)
నరేంద్ర మోడీ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల తర్వాత తొలిసారిగా అరుణ్ జైట్లీ వడ్డీ రేట్లపై నోరు విప్పారు. వడ్డీ రేట్లు తగ్గితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం అమలవుతున్న వడ్డీ రేట్లు అంత ప్రోత్సాహకరంగా లేవు. దీంతో ద్రవ్యోల్బణం కూడా స్థిరంగానే కొనసాగుతోంది. వడ్డీ రేట్లను మార్చాల్సిన అవసరం ఆసన్నమైందని జైట్లీ తెలిపారు. 
 
"రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలంగా మార్చకుండానే కాలం నెట్టుకొస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రుణాలు తీసుకోవడంలో దేశ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతారు" జైట్లీ వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments