Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని.. జర్నలిస్టుపై దాడి.. మృతి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:59 IST)
మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని ప్రతిఘటించిన జర్నలిస్టుపై ఆగంతకులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటుచేసుకుంది. తోటి మహిళా ఉద్యోగినితో కలిసి జర్నలిస్టు రాత్రి 11.30 గంటలకు దాబాకు వచ్చారు. మోటారుసైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో అభిషేక్ సోని అనే జర్నలిస్టు ప్రతిఘటించారు.
 
దీంతో ముగ్గురు ఆగంతకులు జర్నలిస్టు అభిషేక్ సోనిపై దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments