Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని.. జర్నలిస్టుపై దాడి.. మృతి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:59 IST)
మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని ప్రతిఘటించిన జర్నలిస్టుపై ఆగంతకులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటుచేసుకుంది. తోటి మహిళా ఉద్యోగినితో కలిసి జర్నలిస్టు రాత్రి 11.30 గంటలకు దాబాకు వచ్చారు. మోటారుసైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో అభిషేక్ సోని అనే జర్నలిస్టు ప్రతిఘటించారు.
 
దీంతో ముగ్గురు ఆగంతకులు జర్నలిస్టు అభిషేక్ సోనిపై దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments