Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని.. జర్నలిస్టుపై దాడి.. మృతి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:59 IST)
మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని ప్రతిఘటించిన జర్నలిస్టుపై ఆగంతకులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటుచేసుకుంది. తోటి మహిళా ఉద్యోగినితో కలిసి జర్నలిస్టు రాత్రి 11.30 గంటలకు దాబాకు వచ్చారు. మోటారుసైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో అభిషేక్ సోని అనే జర్నలిస్టు ప్రతిఘటించారు.
 
దీంతో ముగ్గురు ఆగంతకులు జర్నలిస్టు అభిషేక్ సోనిపై దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments