Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు: లఖ్వీ మేనల్లుడి హతం...

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమ

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (09:22 IST)
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమాండో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో బందిపొరా జిల్లా చందర్‌గీర్‌ గ్రామంలోని హజిన్‌ ప్రాంతాన్ని సైన్యంతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ఉగ్రవాద నిరోధక బృందాలు చుట్టిముట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు సోదాలు జరుపుతుండగా టెర్రరిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కలియా తెలిపారు. లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బందీపోరా జిల్లాలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments