Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం పట్టుకునేందుకు ఒక్కరూ ఉండరు : సీఎం మెహబూబా

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు.

Webdunia
శనివారం, 29 జులై 2017 (09:09 IST)
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ప్రజలకున్న ప్రత్యేక హక్కులను తారుమారు చేస్తే త్రివర్ణ పతాకం పట్టుకోవడానికి రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. ఓవైపు రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అంటుంటాం.. మరోవైపు అదే రాజ్యాంగాన్ని చితకబాదుతుంటారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే 35ఏ అధికరణాన్ని రద్దు చేయాలన్న వాదనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి మాటలతో వేర్పాటువాదులకేమీ కాదు.. భారత్‌లో కొనసాగాలనుకునే మాలాంటివారిని ఇబ్బందుల్లో పెడుతున్నారు అని మెహబూబా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments