Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సుల్లో వలస కూలీల జర్నీ.. మూడేళ్లలో ఇంటికి చేరుకుంటారు లెండి..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:48 IST)
Abhishek Manu Singhvi
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో కేంద్రం సరైన గ్రౌండ్ వర్క్‌ చేయలేదని ఫైర్ అయ్యారు. వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించడానికి రైళ్లు అయితే బాగుంటుందని తాము సూచించామని, కానీ కేంద్రం బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. 
 
బస్సుల్లో అయితే వలస కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. వీరి రవాణా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులను కూడా విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గరపడిందని, వలస కార్మికుల అవస్థల గురించి ప్రధాని మోదీకి ఓసారి గుర్తు చేయాలన్నారు. 
 
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కార్మీకులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల విషయంలో కేంద్రం ఏప్రిల్ 29 న విడుదల చేసిన మార్గదర్శకాలు నిర్హేతుకమైనవని, తుగ్లక్ చర్య అని సింఘ్వీ మండిపడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments