Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. ఇస్రో

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (17:10 IST)
భారత్-శ్రీలంక మధ్య తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంకు సంబంధించిన వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్- శ్రీలంకల మధ్య రామసేతు అనే ఈ వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. 
 
ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి వుందని.. ఇది రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇస్రో తెలుసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments