Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. ఇస్రో

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (17:10 IST)
భారత్-శ్రీలంక మధ్య తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంకు సంబంధించిన వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్- శ్రీలంకల మధ్య రామసేతు అనే ఈ వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. 
 
ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి వుందని.. ఇది రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇస్రో తెలుసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments