Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:40 IST)
భారతదేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా గగన్‌యాన్ టైమ్‌లైన్‌లో ఆలస్యం జరిగింది. అయితే, ఈ విషాలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. మొదటి మానవరహిత మిషన్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. 
 
ఇస్రో 2022లో గగన్‌యాన్ కింద మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దాని తర్వాత రెండో మానవరహిత మిషన్ వ్యోమ్మిత్ర రోబోట్‌ను తీసుకెలుతుంది. 
 
దీనిద్వారా మనుషులతో కూడిన మిషన్ ఉంటుంది ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పొందారని, బెంగుళూరులో తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. గగన్ యాన్ 2023లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments