Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:40 IST)
భారతదేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా గగన్‌యాన్ టైమ్‌లైన్‌లో ఆలస్యం జరిగింది. అయితే, ఈ విషాలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. మొదటి మానవరహిత మిషన్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. 
 
ఇస్రో 2022లో గగన్‌యాన్ కింద మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దాని తర్వాత రెండో మానవరహిత మిషన్ వ్యోమ్మిత్ర రోబోట్‌ను తీసుకెలుతుంది. 
 
దీనిద్వారా మనుషులతో కూడిన మిషన్ ఉంటుంది ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పొందారని, బెంగుళూరులో తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. గగన్ యాన్ 2023లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments