Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రకటనలోని ఆంతర్యం అదేనా?..అందుకేనా ఆ సమయంలో దీపం?

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:30 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ సమయంలోనే ఎందుకు? ఆ ముహూర్తమే ఎందుకు?..

ఇందులోని మర్మమేంటి?.. ఇవీ ప్రస్తుతం చాలా మందిలో తొలుస్తున్న సందేహాలు. ఇందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అందులో ఒక కారణమేమంటే?!..
 
ది.05-04-2020- రాత్రి 9 గంటలకు  9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9
రాత్రి 9కి 9నిముషాలు
అంటే 9 అమ్మవారి సంఖ్య

♨️ ఇంకొక విషయం...ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి,  మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. 

♨️అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి అర్ధం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments