Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రకటనలోని ఆంతర్యం అదేనా?..అందుకేనా ఆ సమయంలో దీపం?

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:30 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ సమయంలోనే ఎందుకు? ఆ ముహూర్తమే ఎందుకు?..

ఇందులోని మర్మమేంటి?.. ఇవీ ప్రస్తుతం చాలా మందిలో తొలుస్తున్న సందేహాలు. ఇందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అందులో ఒక కారణమేమంటే?!..
 
ది.05-04-2020- రాత్రి 9 గంటలకు  9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9
రాత్రి 9కి 9నిముషాలు
అంటే 9 అమ్మవారి సంఖ్య

♨️ ఇంకొక విషయం...ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి,  మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. 

♨️అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి అర్ధం అవుతుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments