Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రియాంకా గాంధీ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేప

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (10:35 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రియాంకా గాంధీ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో వుంది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. ఆయన సోదరి ప్రియాంకా వాద్రాను కూడా క్రియాశీల రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
గతంలో రాయబరేలీ, అమేథీల్లో ఆమె ప్రచారం నిర్వహించినప్పుడే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పొడవడానికి ఒకరకంగా ప్రియాంకనే కారణమని ప్రచారం జరిగింది. కానీ యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో ప్రియాంకా రాజకీయ అరంగేట్రానికి బ్రేక్ పడింది. 
 
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రియాంక కూడా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలకు ముందే ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments