Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను అమ్మ ఆత్మ పట్టుకుందా? సీఎం అన్నందుకు కసి తీర్చుకుందా?

తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుక

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:17 IST)
తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఐతే అనూహ్యంగా ఆమె అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయి జైలుపాలు కావాల్సి వచ్చింది. 
 
శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడటం, పార్టీ పగ్గాలను లాగేసుకోవడం తదితర విషయాల పట్ల జయలలిత ఆత్మ ఘోషించిందనీ, ఆమెను అన్నాడీఎంకే పార్టీ నుంచే కాకుండా ముఖ్యమంత్రి పదవి కూడా దక్కకుండా జయ ఆత్మ చేసిందంటూ తమిళనాడులో చర్చ నడుస్తోంది. అమ్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు శశికళను పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత మళ్లీ అక్కున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో జయలలిత ఆత్మ శశికళపై కసి తీర్చుకున్నదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనబడుతున్నాయి.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments