Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ మాసం తమిళనాడు పాలిట శాపమా.....

డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి కలిసిరాని మాసమేనని చెప్పాలి. ఆనాడు ఎంజీఆర్.. ఇటీవల జయలలిత కూడా ఈ మాసంలోనే కన్నుమూశారు. నటుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఎంజీఆర్ డిసెంబర్ 24, 1987న కన్నుమూశారు. జయలలిత డిసెంబర్ 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం విదితమ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (18:10 IST)
డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి కలిసిరాని మాసమేనని చెప్పాలి. ఆనాడు ఎంజీఆర్.. ఇటీవల జయలలిత కూడా ఈ మాసంలోనే కన్నుమూశారు. నటుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఎంజీఆర్ డిసెంబర్ 24, 1987న కన్నుమూశారు. జయలలిత డిసెంబర్ 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. వీరిద్దరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురై కొంతకాలం పాటు చికిత్స పొందుతూ మరణించారు.
 
ఇక సి. రాజగోపాలచారి (చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా) డిసెంబర్ 25, 1972న, హేతువాద నాయకుడు పెరియార్ ఇ.వి రామస్వామి డిసెంబర్ 24, 1972న మృతి చెందారు. ప్రముఖులే కాదు.. డిసెంబర్ 26, 2004న వచ్చిన సునామీ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. డిసెంబర్, 2015లో వచ్చిన భారీ వర్షాలకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. 
 
ప్రస్తుతం వార్ధా తుఫాన్ ధాటికి తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. జరిగిన ఈ పరిణామాలు గమనిస్తుంటే నిజంగానే డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి అచ్చుబాటు గానీ మాసమేనని అనిపించకమానదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments