Webdunia - Bharat's app for daily news and videos

Install App

రస్క్ తింటున్నారా? ఇకే రిస్కేనట..?! ఎలాగంటే?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (12:52 IST)
బ్రిటానియా సంస్థకు చెందిన రస్క్‌లో ఇనుప బోల్ట్ వుండినట్లు కరూర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఇక రస్క్ తినేవాళ్లు కాస్త రిస్కెందుకని వద్దనుకుంటారని సోషల్ మీడియాలో పెద్దగా చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. కరూర్ బస్టాండ్‌లో అమ్మబడిన బ్రిటానియా రస్క్ ప్యాకెట్‌లో ఇనుప బోల్ట్ వుండటాన్ని గమనించిన కస్టమర్, ఆ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదు మేరకు సదరు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బ్రిటానియా సంస్థ తయారీ చేసే ఆహార పదార్థమైన రస్క్‌లో ఐరన్ బోల్ట్ ఎలా కలిసింది? అనే ప్రశ్న తలెత్తింది. పిండి కలిపే యంత్రం నుంచి ఇనుప బోల్ట్ పడివుండవచ్చునని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరి ఈ కేసు విచారణలో బ్రిటానియా సంస్థ కస్టమర్లకు ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments