ఇరాన్‌లో కూలిన విమానం... 66 మంది మృత్యువాత

ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణిస్తున్న విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులంతా చనిపోయారు. టెహ్రాన్ నుంచి యసుజ్ నగరానికి వెళ్తున్న ఈ విమానంలో క్రూ సిబ్బ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:46 IST)
ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణిస్తున్న విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులంతా చనిపోయారు. టెహ్రాన్ నుంచి యసుజ్ నగరానికి వెళ్తున్న ఈ విమానంలో క్రూ సిబ్బందితో కలుపుకుని 66 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
 
టెహ్రాన్ నుంచి 620 కి.మీ. దూరంలో, సెమిరోమ్‌ పట్టణం సమీపంలోని జాగ్రోస్ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 15 రోజుల వ్యవధిలో విమానం కూలిపోయిన రెండో ఘటన ఇది. 
 
కాగా, గత వారం రష్యాలోనూ ఇదే విధంగా ఓ విమానం కూలిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే మాస్కో సమీపంలో విమానం కూలిపోవడంతో 71 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments