Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడ

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (20:20 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల ఆరో తేదీ వరకు కార్తి వద్ద విచారణ చేయనున్నారు. 
 
నిజానికి లండన్ పర్యటనను ముగించుకుని బుధవారం స్వదేశానికి వచ్చిన కార్తిని.. చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. దీనిని గురువారం మరో 5 రోజులపాటు పొడిగించింది.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా వాంగ్మూలాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో పి.చిదంబరం చెప్పిన మీదట కార్తి చిదంబరానికి రూ.3 కోట్ల వరకు లంచం చెల్లించినట్లు పీటర్, ఇంద్రాణీ సీబీఐకి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments