Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై అంగన్ వాడీ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (12:15 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ ఉద్యోగ పోస్టులకు ఉన్న కనీస విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా ఉండగా, ఇపుడు దీన్ని ఇంటర్‌కు పెంచారు. అలాగే, వయసును కూడా తగ్గించింది. ఇప్పటివరకు 21 యేళ్లు నిండినవారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండగా, ఇపుడు దీన్ని 18 యేళ్లకు తగ్గించారు. 
 
అలాగే, గరిష్ట వయోపరిమితిని కూడా 35 యేళ్లకు పెంచారు. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, రిటైర్మెంట్ వయస్సు మాత్రం యేళ్ళకు మించకూడదని పేర్కొంది. 
 
పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా వీరిని నియమించుకోవచ్చని తెలిపింది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం పోస్టులను ఐదేళ్లతో పాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలన్న నిర్ణయించారు. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో  శాతాన్ని ఐదేళ్ళ అనుభవం ఉన్న టీచర్‌తోనే భర్తీ చేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments