Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై అంగన్ వాడీ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (12:15 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ ఉద్యోగ పోస్టులకు ఉన్న కనీస విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా ఉండగా, ఇపుడు దీన్ని ఇంటర్‌కు పెంచారు. అలాగే, వయసును కూడా తగ్గించింది. ఇప్పటివరకు 21 యేళ్లు నిండినవారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండగా, ఇపుడు దీన్ని 18 యేళ్లకు తగ్గించారు. 
 
అలాగే, గరిష్ట వయోపరిమితిని కూడా 35 యేళ్లకు పెంచారు. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, రిటైర్మెంట్ వయస్సు మాత్రం యేళ్ళకు మించకూడదని పేర్కొంది. 
 
పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా వీరిని నియమించుకోవచ్చని తెలిపింది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం పోస్టులను ఐదేళ్లతో పాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలన్న నిర్ణయించారు. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో  శాతాన్ని ఐదేళ్ళ అనుభవం ఉన్న టీచర్‌తోనే భర్తీ చేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments