Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను లావయ్యానా.. ఇవేం మాటలండి బాబూ.. వసుంధర రాజే

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:59 IST)
లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా స్పందించారు. తాను లావయ్యానంటూ శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వసుంధర రాజే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శరద్ వ్యాఖ్యలు మొత్తం మహిళలను అవమానించినట్లున్నాయని.. తనను బాధించాయని వసుంధర రాజే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ నెల ఐదో తేదీన శరద్ యాదవ్ ప్రచారం చేస్తూ సీఎం వసుంధర రాజే శరీరాకృతిపై శరద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వసుంధరా రాజే రోజు రోజుకూ లావైపోతున్నారని.. ఆమె ఇక విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై వసుంధర రాజే మాట్లాడుతూ.. శరద్ వ్యాఖ్యలతో తాను చాలా అవమానానికి గురైయ్యానని.. శరద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను వసుంధర డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments