Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:03 IST)
prasadam
పిఠాపురంలో కొలువైన పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాసం ప్రారంభం కావడంతో పాటుగా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
 
ఈ క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదం కోసం వచ్చారు. అయితే ఆలయంలో భక్తులకు అందించే పులిహోరలో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి. 
 
అయితే ఆలయంలో నాణ్యత లేని సరుకులతో ప్రసాదం తయారు చేస్తున్నారని కొందరు భక్తులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఆలయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments