Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అంబానీ, ఆకాష్.. రూ.1.5 కోట్లు..?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (23:46 IST)
Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ.. మహాశివరాత్రి సందర్భంగా గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 
 
ఆలయంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శివుడికి అభిషేకం చేసి పూజలు చేశారు. అలాగే దర్శనానంతరం సోమనాథ్ ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. 
 
పరమ శివునికి అంకితభావంతో, అంబానీ కుటుంబం వారి సంప్రదాయాలకు కట్టుబడి అన్ని హిందూ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. 
Mukesh Ambani
 
ఆలయ ట్రస్టు తరపున ఆయనకు ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ వీరికి స్వాగతం పలికారు. ఆలయ పూజారి గౌరవ సూచకంగా చందనం పూశారు.  

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments