Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణికి మూర్ఛరోగం.. మోతాదుకు మించి మాత్రలు మింగడం వల్లే అస్వస్థత?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (09:43 IST)
కన్నకుమార్తె షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన ప్రధాన ముద్దాయి ఇంద్రాణి ముఖర్జియా మూర్ఛరోగం (ఫిట్స్)తో బాధపడుతున్నారు. ఫిట్స్ నిరోధానికి ఆమె జైలు అధికారుల పర్యవేక్షణలోనే ప్రతి రోజూ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకమాత్ర చొప్పున మింగుతున్నారు. కానీ, జైలు అధికారుల కన్నుగప్పి ఆమె అధిక మోతాదులో ఈ మాత్రలను మింగడం వల్ల ఆమె తీవ్ర అస్వస్థతకులోనై ఆస్పత్రి పాలైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
2012లో షీనాబోరా అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆర్థిక కారణాల వల్లే ఇంద్రాణి ముఖర్జీ తన సొంత కూతురైన షీనాను చంపేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి ఇంద్రాణీయే కుమార్తె షీనాను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్, ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ విచారణ సాగుతున్న విషయంతెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments