Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ నగరం ఇలా కరోనా హాట్ స్పాట్‌గా మారింది.. 842 కరోనా కేసులతో..?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:48 IST)
ఇండోర్ కరోనా హాట్ స్పాట్‌గా మారింది. స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్ ఇలా కరోనా కేసులకు నిలయంగా మారిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 430 చేరుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం 842 కరోనా కేసులతో దేశంలోనే అత్యధికంగా కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేరింది. 
 
ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వల్ల ఇండోర్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ఇండోర్ జిల్లా కలెక్టరు మనీష్ సింగ్ చెప్పారు. కరోనా రోగులను గుర్తించడానికి కమల్ నాథ్ ర్కారు ఏమీ చేయకపోవడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ప్రస్థుత సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. కాగా కరోనా నిరోధానికి కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయకపోయినా, ప్రస్థుత శివరాజ్ సింగ్ సర్కారు దీని నివారణకు ఏం చేస్తుందని ప్రజారోగ్య నిపుణులు అమూల్యనిధి ప్రశ్నించారు.
 
దేశంలో కరోనా మహామ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నయి. శుక్రవారం ఒక్క రోజే దేశంలో 991కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోన భాధితుల సంఖ్య 14,378కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ భారీన పడి 480 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments