ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

ఠాగూర్
ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (16:31 IST)
లక్నో నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఈ సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే స్పందించిన పైలెట్ చివరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపివేసి, విమానాన్ని సురక్షితంగా రన్‌వే పైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రయామణికులను వేరే విమానంలో ఢిల్లీ తరలించడానికి ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఇలాగే తిరువనంతపురం ఢిల్లీ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర పరిస్థితుల్లో చెన్నై విమానాశ్రయంలో దిగింది. ఆ సమయంలో విమానంలోని 150 మంది ప్రయాణికుల్లో పార్లమెంట్ సభ్యులు కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్  సురేష్, ఆదూర్ ప్రకాశ్, కె.రాధాకృష్ణన్ తదితర ప్రముఖులు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments