Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలసదారుల్లో భారతీయులదే అగ్రస్థానం!

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:47 IST)
ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. తాజాగా విడుదల చేసిన 'ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019' నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది ఐరాస 2019లో విదేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులే ముందంజలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఈ మేరకు తాజాగా 'ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019' నివేదికను విడుదల చేసింది. ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తయారుచేసిన ఈ నివేదికలో.. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్లిన వారి సంఖ్య 272 మిలియన్లకు చేరిందని వెల్లడైంది.

అన్ని దేశాల్లో ఉన్న ప్రజల వయసు, ప్రాంతం తదితర అంశాల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశారు. మన దేశానికి వచ్చింది తక్కువే.. అంతర్జాతీయంగా వలస వెళ్లిన వారిలో మూడో వంతు ప్రజలు పది దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. 2019లో ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 1.75 కోట్ల మంది విదేశాలకు వెళ్లారు.

ఈ జాబితాలో భారత్‌ మొదటి వరుసలో ఉంది. తర్వాతి స్థానాల్లో 1.18 కోట్ల మందితో మెక్సికో, 1.07 కోట్ల మందితో చైనా ఉన్నాయి. రష్యా, సిరియా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, అఫ్గానిస్థాన్‌ టాప్‌ 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ 2019లో 51 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చింది. ఇందులో 48.8శాతం మంది మహిళలే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments