Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు శుభవార్త - 25 శాతం చార్జీల తగ్గింపు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (13:56 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందే భారత్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్తర్వురు జారీచేసింది. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, విస్టోడామ్, అనుభూతి కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చార్జీలను తగ్గించనుంది. అయితే, ఈ చార్జీల తగ్గింపు రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. 
 
సెలవులు, పండుగ సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈపథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంనేందుకు వీలుగా ఏసీ కోచ్‌లలో ప్రయాణాలపై రాయితీ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తగ్గించిన యితీ తక్షణమే అమల్లోకి వస్తుందని, అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి మాత్రం చార్జీలు వాపస్ ఉండదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments