Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలు పొడగింపు - మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (16:54 IST)
దేశంలోని రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలను పొడగిస్తూ భారతీయ రైల్వే శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్‌ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. అలాగే, ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments