రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలు పొడగింపు - మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (16:54 IST)
దేశంలోని రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలను పొడగిస్తూ భారతీయ రైల్వే శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్‌ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. అలాగే, ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments