Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నాణేలపై అశోక్ చక్రం ముద్ర : అరుణ్ జైట్లీ

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:02 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కొత్త బంగారు విధానాన్ని జైట్లీ ప్రవేశపెట్టారు. అశోక్ చక్రం ముద్రించిన బంగారు నాణేలను విడుదల చేస్తామన్నారు. 
 
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 
* ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 5వేల కోట్లు 
* ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్ల కేటాయింపు 
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.70వేల కోట్లు 
* రైళ్లు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బాండ్లు. 
* సూక్ష్మ సేద్యం కోసం రూ. 5300 కోట్లు 
* సంవత్సరానికి రూ. 12 ప్రీమియంతో రూ. 2లక్షల ప్రమాద బీమా యోజన 
* అటల్ ఫించన్ యోజన పథకానికి 50 శాతం ప్రభుత్వ సహాయం 
* ఈపీఎఫ్‌లో ఎవరికీ చెందని రూ.3వేల కోట్ల నిధులు వృద్ధుల సంక్షేమం కోసం కేటాయింపు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments