Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:32 IST)
Rishab pant
ఉత్తరాఖండ్ లోని రూర్కే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్  తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. 
 
కానీ అతని గాయం తీవ్రత ఎంతవరకు ఉందో ఇంకా తెలియ రాలేదు. శుక్రవారం తెల్లవారుజామున పంత్ ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతన్ని స్థానిక డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జనవరి 3 నుంచి శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు పంత్ కు భారత జట్టులో చోటు దక్కలేదు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments