Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:32 IST)
Rishab pant
ఉత్తరాఖండ్ లోని రూర్కే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్  తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. 
 
కానీ అతని గాయం తీవ్రత ఎంతవరకు ఉందో ఇంకా తెలియ రాలేదు. శుక్రవారం తెల్లవారుజామున పంత్ ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతన్ని స్థానిక డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జనవరి 3 నుంచి శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు పంత్ కు భారత జట్టులో చోటు దక్కలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments