Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనింగ్ వ్యాపారవేత్త రాంధావా కుమారుడు మృతి

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (10:22 IST)
భారతీయ బిలియనీర్, మైనింగ్ వ్యాపారవేత్త హర్పాల్ రాంధావా కుమారుడు సెప్టెంబర్ 29న జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 
 
రంధావా 22 ఏళ్ల కుమారుడు అమెర్.. సొంత ప్రైవేట్ విమానం సాంకేతిక లోపంతో నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ముఖ్యంగా, హర్పాల్ రాంధావా రియోజిమ్ యజమాని. మైనింగ్ వ్యాపారంలో రాణిస్తున్న రాంధావా 4-బిలియన్ల ప్రైవేట్ ఈక్విటీ వ్యాపార GEM హోల్డింగ్స్‌ను కూడా స్థాపించారు.
 
 ఇక రాంధావా కుమారుడు ప్రయాణించిన విమానంలో 206మంది ప్రయాణీకులు వున్నారు.  
 
ఈ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రియోజిమ్‌కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ చనిపోయారు. 
 
రాంధావా కుమారుడి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments