జైషే ఉగ్ర సంస్థ కమాండర్‌ను చంపేసిన భారత బలగాలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహ్మద్ సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను భారత బలగాలు చంపేశాయి. మృతుడిని షమ్ సోఫీగా గుర్తించాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అవంతిపొరా సెక్టార్‌లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు.
 
కాగా, ఇటీవల ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు సరిహద్దులను దాటి భారతదేశంలోకి అడుగుపెట్టారు. వీరు ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో, సైన్యం ఉగ్రమూకను ఏరివేసే కార్యక్రమం చేపట్టి విజయవంతమైంది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంచడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments