Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైషే ఉగ్ర సంస్థ కమాండర్‌ను చంపేసిన భారత బలగాలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహ్మద్ సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను భారత బలగాలు చంపేశాయి. మృతుడిని షమ్ సోఫీగా గుర్తించాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అవంతిపొరా సెక్టార్‌లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు.
 
కాగా, ఇటీవల ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు సరిహద్దులను దాటి భారతదేశంలోకి అడుగుపెట్టారు. వీరు ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో, సైన్యం ఉగ్రమూకను ఏరివేసే కార్యక్రమం చేపట్టి విజయవంతమైంది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంచడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments