Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 3,722 కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (09:46 IST)
కరోనా మహమ్మారి భారత్‌లో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ వైరస్ కారణంగా 134మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం​ కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరుకోగా.. మృతుల సంఖ్య 2,549కి చేరింది. దేశంలో ప్రస్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,385 మంది కోలుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 25,922 పాజిటివ్ కేసులు, 975 మంది మృతి చెందగా, గుజరాత్‌లో 9,267 పాజిటివ్ కేసులు, 566 మంది ప్రాణాలు కోల్పోగా, తమిళనాడులో 9,227 పాజిటివ్ కేసులు, 64 మంది మరణించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 7,998 పాజిటివ్ కేసులు, 106 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments