Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిచిపెడితే చిటికెలో ధ్వంసం చేసి వస్తాం.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు : భారత సైనికులు

యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:44 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం. రిటైర్డ్ సైనికులు సైతం కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు హఫీసయ్యద్ లాంటి వారిని లేపేస్తామంటున్నారు. 
 
పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదులను ఏరివేస్తామంటోంది. సరిహద్దు రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యం ఉగ్రవాదులపై దాడి చేశారంటేనే ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చు. పని ముగించుకుని కామ్‌గా మనదేశానికి వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తుపాకీలను పేల్చారు. టార్గెట్లపై దాడులు చేయడంలోనూ పదాదిదళంలో భారత సైన్యం ఆరి తేరిపోయింది.
 
ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉంది. మన సైన్యం ముందు పాక్ బలాలు దిగదుడుపే. భారత సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. పాక్‌కు అంతసీన్ లేదు. భారత్‌లోని టార్గెట్‌లను సెలక్ట్ చేసుకున్నామని పాక్‌సైన్యం వారం క్రితమే గొప్పలు చెప్పుకున్నా అవి మీడియాలో వార్తలకే పరిమితం అయ్యాయి. పాక్ సైన్యానికి అంతసీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments