Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14వేల మార్కును దాటిన కరోనా కేసులు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:10 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు నిలకడ లేకుండా పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు… ఈ రోజున 18 వేల మార్కును దాటాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో… 18,454 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,831కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.15శాతంగా ఉంది.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 34,95,808 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59.57లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేట్ 1.34గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments