నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది పాసైతే చాలు.. ఇండియా పోస్టులో ఉద్యోగం..

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (18:07 IST)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్టు నుంచి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసైతే చాలు. 
 
ఈ రిక్రూట్‌మెంట్ కింద.. భారత పోస్టులో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు  indiapostgdsonline.gov.in అనే వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. 
 
జనవరి 27 నుంచి ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 16, 2023 వరకు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు చివరి తేదీ.  వయోపరిమితి విషయానికొస్తే.. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు.
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. ఈ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక మెరిట్ ద్వారా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments