Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, పాక్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఒక్కటవుతాయ్: రామ్ మాధవ్

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2015 (16:42 IST)
అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఒక్కటవుతాయని రామ్ మాధవ్ చెప్తున్నారు. కేవలం 60 సంవత్సరాల కిందట చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు కలవడం ఖాయమని రామ్ మాధవ్ తెలిపారు. భారతదేశాన్ని హిందూ దేశంగా అభివర్ణించడంపై మాధవ్ మాట్లాడుతూ, అదొక సంస్కృతి మాత్రమేనన్నారు. 
 
దేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని తెలిపారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళతామని లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని రామ్ మాధవ్ తెలిపారు. విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇదంతా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-పాక్-బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకమవుతాయని.. ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకు నమ్మకం ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments